Skip to main content

Results: డీఈడీ ఫలితాలు విడుదల

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో డిప్లొమో ఇన్‌ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌ (డీఈడీ) 2019–20 బ్యాచ్‌ పరీక్ష ఫలితాలను ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్‌ డి.దేవానందరెడ్డి ఏప్రిల్‌ 7న విడుదల చేశారు.
DED results released
డీఈడీ ఫలితాలు విడుదల

ఈ పరీక్షలు 2021 జూలై 22 నుంచి 28 వరకు జరిగాయి. పరీక్షలకు 4,779 మంది హాజరవ్వగా వారిలో 4,693 మంది (98.20%) ఉత్తీర్ణులయ్యారు. వీరి డమ్మీ మార్కుల జాబితాను www.bse.ap.gov.in లో పొందుపరిచారు. రీకౌంటింగ్‌కు ఏప్రిల్‌ 20వ తేదీలోపు ఒక్కో సబ్జెక్టుకు రూ.500 చొప్పున ఫీజు చెల్లించి దరఖాస్తు చేసుకోవాలి.

Sakshi Education Mobile App
Published date : 08 Apr 2022 12:58PM

Photo Stories