Skip to main content

విద్యార్థులకు ఉపయుక్తం ‘వన్‌ మినిట్‌ మేనేజర్‌’ పుస్తకం

సాక్షి, అమరావతి: బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌లో ప్రావీణ్యం సాధించేందుకు ‘వన్‌ మినిట్‌ మేనేజర్‌’ అనే పుస్తకం ఉపయుక్తంగా ఉంటుందని ఆంధ్రప్రదేశ్‌ ఆర్టీసీ ఎండీ సీహెచ్‌ ద్వారకా తిరుమలరావు ఎంబీఏ విద్యార్థులకు సూచించారు.
Dwaraka Tirumala Rao
ఆంధ్రప్రదేశ్‌ ఆర్టీసీ ఎండీ సీహెచ్‌ ద్వారకా తిరుమలరావు

విజయవాడలోని ఆర్టీసీ ప్రధాన కార్యాలయంలో ఎంబీఏ విద్యార్థులతో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ మనం చేరాలనుకున్న గమ్యం మనం వెళ్లే దారిపై ఆధారపడి ఉంటుందన్నారు.

చదవండి: Mukesh Ambani Life Achievements: యూనివర్సిటీ డ్రాపౌట్‌... పగ్గాలు చేపట్టి 20 ఏళ్లు... ముకేశ్‌ అంబానీ జీవిత విశేషాలు తెలుసా

ప్రాథమిక అంశాల్లో కూడా నైపుణ్యం ఎంతో ఉపకరిస్తుందన్నారు. కేఎల్‌యూ వీసీ జి.పార్థసారథి వర్మ తదితరులు పాల్గొన్నారు.

చదవండి: IPE: పీజీ డిప్లొమాకు ప్రవేశాలు

Published date : 10 Feb 2023 03:37PM

Photo Stories