అక్టోబర్ 21 వరకు ఓపెన్ స్కూళ్లలో అడ్మిషన్లకు అవకాశం
Sakshi Education
ఓపెన్ పదో తరగతి, ఇంటరీ్మడియట్లో 2021–22 విద్యా సంవత్సరానికి ప్రవేశం పొందడానికి దరఖాస్తు చేసుకోవాలని మూసాపేట ఓపెన్ స్కూల్ ఇన్చార్జి బురాన్ తెలిపారు.
Admissions in open schools
![Admissions in open schools](/sites/default/files/images/2021/10/20/school-admission-1634725208.jpg)
Intermediate : ఇంటర్ విద్యార్థులకు గుడ్న్యూస్..
అక్టోబర్ 21 వరకు అపరాధ రుసుముతో దరఖాస్తు చేసుకోవచ్చునని చెప్పారు. పదో తరగతిలో అడ్మిషన్లు పొందాలనుకున్న వారు టీసీ లేదా బర్త్ సరి్టఫికెట్, కుల ధ్రువీకరణ పత్రం, ఆధార్కార్డు జిరాక్స్, పాస్పోర్టు సైజు ఫొటోతో ఆన్లైన్లో పేరు నమోదు చేసుకోవాలన్నారు. ఓపెన్ ఇంటర్కు ఎస్ఎస్సీ మెమో, కుల ధ్రువీకరణ పత్రం, ఆధార్ జిరాక్స్ కాపీలతో పాటు పాస్పోర్టు సైజు ఫొటోతో ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని వివరించారు.
మరింత సమాచారం కోసం క్లిక్ చేయండి
Published date : 20 Oct 2021 03:50PM