Skip to main content

Admissions: ఉద్యాన వర్సిటీ పీజీ, పీహెచ్‌డీల్లో 71సీట్లు భర్తీ

తాడేపల్లిగూడెం: హార్టీకల్చర్‌ పోస్ట్‌ గ్రాడ్యు­యేట్, పీహెచ్‌డీ కోర్సుల్లో ప్రవేశాల నిమిత్తం పశ్చిమగోదావరి జిల్లా, తాడేపల్లిగూడెంలోని డాక్టర్‌ వైఎస్‌ఆర్‌ ఉద్యాన విశ్వవిద్యాలయం డిసెంబ‌ర్ 8న‌ కౌన్సెలింగ్‌ నిర్వహించింది.
Admissions counseling in Tadepalligudem  Horticulture courses admissions 71 seats filled in Udyana University PG and PhD  Horticulture Post Graduate admissions

పోస్ట్‌­గ్రాడ్యుయేట్‌ కోర్సుల్లో 50 సీట్లు, పీహెచ్‌డీ కోర్సుల్లో 21 సీట్లు భర్తీ చేశారు. ఉద్యాన విశ్వవిద్యాలయం పరిధిలోని వెంకట్రామన్న­గూడెం, అనంతరాజుపేట ఉద్యాన కళాశాలల్లో ఈ కోర్సులు ఉన్నాయి.

చదవండి: New Degree Courses: ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కొత్త కోర్సు

పీజీ విద్యార్థులకు నెల­కు రూ.5వేలు, పీహెచ్‌డీ విద్యార్థులకు నెలకు రూ.7వేల చొప్పున స్టయిఫండ్‌ అందజేస్తారు. కౌన్సెలింగ్‌ ప్రక్రియలో రిజిస్ట్రార్‌ బి.శ్రీని­వాసులు, కంట్రోలర్‌ ఆఫ్‌ ఎగ్జామినే­షన్స్‌ డి.వెంకటస్వామి తదితరులు పాల్గొన్నా­రు.  

Published date : 09 Dec 2023 03:09PM

Photo Stories