Skip to main content

Vadluri Vishal: పీజీ ప్రవేశపరీక్షలో 40వ ర్యాంకు

కాగజ్‌నగర్‌టౌన్‌: దేశవ్యాప్తంగా సెంట్రల్‌ యూనివర్సిటీల్లో ప్రవేశాల కోసం నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ ని ర్వహించే పీజీ ప్రవేశ పరీక్షలో ఎంఏ తెలుగు విభాగంలో కాగజ్‌నగ ర్‌ ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు చెందిన విద్యార్థి వడ్లూరి విశాల్‌ జాతీయస్థాయిలో 40వ ర్యాంకు సాధించినట్లు ప్రిన్సిపాల్‌ లక్ష్మీనరసింహం తెలిపారు.
Vadluri Vishal ,Principal Lakshminarasimham,40th national rank, Telugu department
పీజీ ప్రవేశపరీక్షలో 40వ ర్యాంకు

 రెబ్బెన మండలం ఇందిరానగర్‌ గ్రామానికి చెందిన విశాల్‌ ఇంటర్మీడియెట్‌ రెబ్బెన ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో పూర్తి చేయగా, ఆ తర్వాత కాగజ్‌నగర్‌ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో చదువుకున్నాడు. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో విద్యార్థులకు రాష్ట్ర, జాతీయస్థాయి ప్రవేశ పరీక్షలపై ఎప్పటికప్పుడు అవగాహన కల్పిస్తూ ప్రోత్సహిస్తున్నట్లు ప్రిన్సిపా ల్‌ తెలిపారు. ర్యాంకు సాధించిన విద్యార్థిని అధ్యాపకులు, విద్యార్థులు అభినందించారు.

చదవండి:

Anantapuram: ప్రొఫెసర్ కు ఏటా ఉత్తమ ఆచార్యుల పురస్కారం

Success Story: జేఎన్‌టీయూ ఆర్.ప‌ద్మసువ‌ర్ణ సాధింపులు...

Published date : 04 Sep 2023 02:20PM

Photo Stories