Skip to main content

Nursing Colleges: రాష్ట్రంలో కొత్తగా 3 నర్సింగ్‌ కళాశాలలు

సాక్షి, అమరావతి: ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ రాష్ట్రంలోని పిడుగురాళ్ల, మచిలీపట్నం, పాడేరుల్లో కొత్తగా నర్సింగ్‌ కాలేజీల ఏర్పాటుకు కేంద్ర మంత్రివర్గం ఏప్రిల్‌ 26న ఆమోదం తెలిపింది.
3 new nursing colleges in the state
రాష్ట్రంలో కొత్తగా 3 నర్సింగ్‌ కళాశాలలు

దేశంలో నర్సింగ్‌ నిపుణుల సంఖ్యను పెంచేందుకు 157 కొత్త నర్సింగ్‌ కళాశాలలు నెలకొల్పాలని కేంద్రం నిర్ణయించింది. ఇందులో ఏపీకి మూడు కళాశాలలను కేటాయించింది. ఈ మూడుచోట్ల రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే వైద్య కళాశాలలు ఏర్పాటు చేస్తోంది.  

చదవండి:

Jobs: న‌ర్సింగ్ విద్యార్థుల‌కు శుభ‌వార్త‌... రూ.80 వేల జీతంతో కేంద్ర ప్ర‌భుత్వ ఉద్యోగాలు.. పూర్తి వివ‌రాలు ఇవే

Best Courses After 10th: పదో తరగతి తర్వాత అందుబాటులో ఉన్న కోర్సులు, భవిష్యత్‌ అవకాశాలు ఇవే..

Published date : 27 Apr 2023 04:06PM

Photo Stories