Tenth Class Public Exams 2024: 65 కేంద్రాలలో నేటి నుంచి పదో తరగతి పరీక్షలు
Sakshi Education
65 కేంద్రాలలో నేటి నుంచి పదో తరగతి పరీక్షలు
Tenth Class Public Exams 2024: 65 కేంద్రాలలో నేటి నుంచి పదో తరగతి పరీక్షలు
కోలారు: జిల్లా వ్యాప్తంగా నేటి నుంచి (సోమవారం) 65 కేంద్రాలలో మొత్తం 20,479 మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలు రాయనున్నారు. దీంతో అన్ని భద్రతా చర్యలు తీసుకున్నారు. 2250 మంది సిబ్బందిని నియమించినట్లు డీఈఓ కృష్ణమూర్తి తెలిపారు. ప్రశ్న పత్రాల తరలింపు నేపథ్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పరీక్ష కేంద్రాల చుట్టూ 144 సెక్షన్ ఉంటుంది. ఇక మధ్యాహ్నం వరకు జిరాక్స్ సెంటర్లను మూసి ఉంచాలని ఆదేశించారు.