Skip to main content

Intermediate: ఇంటర్‌ ఫస్టియర్‌ విద్యార్థుల డేటా అప్‌లోడ్‌ చేయాలి

రాష్ట్రంలోని వివిధ యాజమాన్యాల పరిధిలోని ఇంటర్మీడియెట్‌ కాలేజీల్లో ఫస్టియర్‌ విద్యార్థుల డేటాను నవంబర్‌ 12వ తేదీలోగా జ్ఞానభూమి పోర్టల్‌లో అప్‌లోడ్‌ చేయాలని ఆంధ్రప్రదేశ్‌ ఇంటర్మీడియెట్‌బోర్డు ఓ ప్రకటనలో పేర్కొంది.
Intermediate
ఇంటర్‌ ఫస్టియర్‌ విద్యార్థుల డేటా అప్‌లోడ్‌ చేయాలి

పలు కాలేజీలనుంచి డేటా అప్‌లోడ్‌ కాకపోవడంతో నవంబర్‌ 12వ తేదీ వరకు గడువు పొడిగించామని, ఇక గడువు పొడిగింపు ఉండబోదని బోర్డు కార్యదర్శి శేషగిరిబాబు ఆ ప్రకటనలో స్పష్టం చేశారు.

చదవండి: 

Intermediate: ఇంటర్‌ ఫస్టియర్‌ మూల్యాంకనం, ఫలితాలు వివరాలు

కాన్సెప్టులపై పట్టుబిగిస్తే విజయం మీదే!

Inter: ఇప్పటికైతే హ్యాపీ..!

Published date : 03 Nov 2021 01:29PM

Photo Stories