APBIE: ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు ప్రారంభం.. ఈసారి ఇలా..
Sakshi Education
సాక్షి, అమరావతి: ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల్లో ఫెయిలైన విద్యార్థుల కోసం నిర్వహిస్తున్న అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు మే 24న ప్రారంభమయ్యాయి.
ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు ప్రారంభం.. ఈసారి ఇలా..
ఉదయం 9 నుంచి 12 గంటల వరకు మొదటి సంవత్సరం విద్యార్థులకు, మధ్యాహ్నం 2.30 నుంచి 5.30 గంటల వరకు రెండో సంవత్సరం విద్యార్థులకు పరీక్షలు నిర్వహించారు.కాగా మొదటి రోజు మొత్తం 22 మాల్ప్రాక్టీస్ కేసులు నమొదయ్యాయి.