Teacher Srinivas: విద్యార్థుల ఆరోగ్యం దృష్ట్యా పాఠశాలలో ఈ పని చేసిన‌ ఓ ఉపాధ్యాయుడు

అశ్వారావుపేట: విద్యార్థుల ఆరోగ్యం దృష్ట్యా పాఠశాలలోని తాగునీటి ట్యాంక్‌ను ఉపాధ్యాయుడే శుభ్రం చేశారు.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వా రావు పేట మండలం గుర్రాల చెరువు ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలో తాగునీటి ట్యాంక్‌ అపరిశుభ్రంగా మారింది.దీంతో ట్యాంకును శుభ్రం చేయాలని ఉపాధ్యాయుడు శ్రీనివాస్‌ గ్రామ పంచాయతీ సిబ్బందిని కోరగా, అది తమ పని కాదంటూ వారు నిరాకరించారు. దీంతో ఆయనే మార్చి 6న‌ ట్యాంకులోకి దిగి లోపలంతా శుభ్రం చేశారు.  

చదవండి:

Half Day Schools: తెలంగాణలో ఒంటిపూట బడులు.. విద్యాశాఖ ప్రకటించిన షెడ్యూల్ ఇదే..

Free Coaching for Group1 Exam: గ్రూప్1 పరీక్షలకు ఉచిత శిక్షణ

 

#Tags