Annual Exams: నేటి నుంచి వార్షిక పరీక్షలు..

ఒకటి నుంచి తొమ్మిదో తరగతి వరకు విద్యార్థులకు వార్షిక పరీక్షలు నేటి నుంచి ప్రారంభం అవుతున్నాయి. అయితే, విద్యా శాఖ వారు ఇప్పటికే అన్ని విధాల చర్యలు, ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు..

అన్నమయ్య: జిల్లా వ్యాప్తంగా ఒకటో తరగతి నుంచి 9వ తరగతి వరకు చదివే విద్యార్థులకు నేటి నుంచి వార్షిక పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఇందుకోసం విద్యాశాఖ అన్ని ఏర్పాట్లు చేస్తోంది. 1 నుంచి 5 వ తరగతి వరకు ఈనెల 6 నుంచి 16 వరకు, 6 నుంచి 9వ తరగతులకు 6 నుంచి 19 వరకు పరీక్షలు నిర్వహించనున్నారు.

School Text Books: పాఠ్యపుస్తకాల్లో ఆ పదాలు తొలగింపు.. కార‌ణం ఇదే..

1 నుంచి 6వ తరగతుల విద్యార్థులకు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు, 6,7,8 తరగతులకు 9 నుంచి 12 గంటలకు పరీక్షలు ఉంటాయి. 9వ తరగతికి ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12.15 వరకు పరీక్షలు నిర్వహించనున్నారు.

Ayushman Bharat Health Account: భారతదేశంలో హెల్త్‌కేర్ మేనేజ్‌మెంట్ సులభతరం.. ఎలా అంటే..!

#Tags