Admissions: జర్నలిజం కోర్సులకు దరఖాస్తులు ఆహ్వానం

సాక్షి, సిటీబ్యూరో: రచన జర్నలిజం కళాశాల (నారాయణగూడ)లో రెగ్యులర్‌, కరెస్పాండెన్స్‌ విధానం ద్వారా జర్నలిజంలో పీజీ, డిప్లొమా సర్టిఫికెట్‌ కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్‌ ఉమామహేశ్వర్‌రావు తెలిపారు.

 పీజీ డిప్లొమా కోర్సులో చేరడానికి ఏదైనా డిగ్రీ, సర్టిఫికెట్‌ కోర్సులో చేరేందుకు పదో తరగతి పాసైన వారు అర్హులన్నారు. ఆసక్తిగల అభ్యర్థులు ఈనెల 25లోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు. పూర్తి వివరాలకు 9959640797, 040 23261335 నెంబర్లకు ఫోన్‌ చేయాలన్నారు.

చదవండి:

Iran sentences women journalists: ఇరాన్‌లో మహిళా జర్నలిస్టులకు జైలు శిక్ష

AP Media Academy: మీడియా అకాడమీ ఆధ్వర్యాన ఆన్‌లైన్‌లో నేడు ప్రత్యేక ప్రసంగాలు

#Tags