Job Notification Release: పీసీబీలో ఏఈఈ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి (ఏపీపీసీబీ)లో అసిస్టెంట్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ పోస్టులకు ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేసింది.
మొత్తం 21 పోస్టులను భర్తీ చేయనున్నట్టు ప్రకటించింది. అర్హత గల అభ్యర్థులు డిసెంబర్ 30 నుంచి జనవరి 19వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాలని కార్యదర్శి ప్రదీప్ కుమార్ తెలిపారు. పూర్తి వివరాలకు https://psc.ap.gov.inలో చూడవచ్చునని పేర్కొన్నారు.
చదవండి: ఏపీపీఎస్సీ - స్టడీ మెటీరియల్ | బిట్ బ్యాంక్ | గైడెన్స్ | ప్రీవియస్ పేపర్స్ | సక్సెస్ స్టోరీస్ | సిలబస్ | ఆన్లైన్ టెస్ట్స్ | ఆన్లైన్ క్లాస్ | ఎఫ్ఏక్యూస్ | టీఎస్పీఎస్సీ
#Tags