Schools Holiday: నేడు విద్యా సంస్థలకు సెలవు

తుపాను ప్రభావిత ప్రాంతాల్లో సెలవు ప్రకటించిన విద్యాశాఖ

సాక్షి, అమరావతి: తుపాను ప్రభావిత ప్రాంతాల్లోని విద్యా సంస్థలకు బుధవారం కూడా ప్రభుత్వం సెలవు ప్రకటించింది. తుపాను తీవ్రత అధికంగా ఉండే ప్రాంతాల్లో అన్ని విద్యా సంస్థలను మూసివే­యాలని పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ సురేశ్‌ కుమార్, ఇంటర్‌ బోర్డు కార్యదర్శి సౌరభ్‌గౌర్‌ జిల్లా కలెక్టర్లకు ఆదే­శాలు జారీ చేశారు.
బుధవారం కూడా కాకినాడ నుంచి నెల్లూరు వరకు ఉన్న జిల్లాల్లో విద్యా సంస్థలు తెరవరాదని ఆదేశించారు.

☛ AP Holidays 2024 List : ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో వ‌చ్చే ఏడాది సాధారణ సెలవులు ఇవే.. స్కూల్స్‌, కాలేజీల‌కు మాత్రం..

#Tags