Skip to main content

TSBIE: మూల్యాంకన పారితోషికం పెంపు

TSBIE
మూల్యాంకన పారితోషికం పెంపు

ఇంటర్మీడియట్‌ పరీక్షల విధులు, మూల్యాంకన ప్రక్రియలో పాల్గొనే అధికారులు, అధ్యాపకులు, సిబ్బంది పారితోషికాన్ని ఇంటర్‌ బోర్డు 25 శాతం పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రతి జవాబు పత్రం మూల్యాంకనానికి రూ.18.93 నుంచి రూ.23.66.. ఇతర విధులకు రోజుకు రూ.641 నుంచి రూ.800 లకు పెంచారు.

Sakshi Education Mobile App
Published date : 17 May 2022 02:58PM

Photo Stories