Skip to main content

Admissions: గురుకుల దరఖాస్తుల గడువు పెంపు

Admissions
గురుకుల దరఖాస్తుల గడువు పెంపు

సాక్షి, హైదరాబాద్‌: మైనారిటీ గురుకుల పాఠశాల, జూనియర్‌ కాలేజీలో 2023–24 విద్యా సంవత్సరానికి 5వ తరగతి, ఇంటర్‌ ప్రథమ సంవత్సరంలో అడ్మిషన్లతో పాటు 6, 7, 8 తరగతుల్లో ఖాళీగా ఉన్న సీట్ల కోసం ఆన్‌ లైన్‌లో దరఖాస్తు చేసుకునే గడువును ఫిబ్రవరి 15 వరకు పొడిగించినట్లు తెలంగాణ మైనారిటీ గురుకుల విద్యాసంస్థల సొసైటీ సెక్రెటరీ షఫీవుల్లా ఓ ప్రకటనలో తెలిపారు. విద్యార్థులు, తల్లిదండ్రులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకో వాలని సూచించారు. సలహాలు, సూచనల కోసం హెల్ప్‌లైన్‌ నంబర్‌ 040–23437909లో సంప్రదించవచ్చని తెలిపారు. 

చదవండి:  

Program for Leadership Development: నాయకత్వాభివృద్ధికి హార్వర్డ్‌ కిటుకులు!

ఎస్సీ గురుకుల లా కాలేజీలో గెస్ట్‌ ఫ్యాకల్టీకి దరఖాస్తులు

ప్రతి నెలా మైనార్టీ గురుకులాల తనిఖీ.!

Published date : 08 Feb 2023 11:53AM

Photo Stories