Skip to main content

విద్యార్థులకు వ్యాసరచన పోటీలు

నిజామాబాద్‌ నాగారం: అంబేడ్కర్‌ జయంతి సందర్భంగా నెహ్రూ యువ కేంద్రం ఆధ్వర్యంలో ఏప్రిల్ 14న‌ విద్యార్థులకు వ్యాసరచన, ఉపన్యాస పోటీలు నిర్వహించారు.
Essay competitions for students
విద్యార్థులకు వ్యాసరచన పోటీలు

ఉపన్యాస పోటీల్లో ఆకాంక్ష భోంస్లే, అక్షిత, సాయిరాం, వ్యాసరచనలో శిల్పారాణి, తన్వి చందరాణా, ధీరజ్‌ మొదటి మూడు స్థానాల్లో నిలిచారు. వీరికి నిర్వాహకులు బహుమ తులు, ప్రశంస పత్రాలు అందజేశారు. మోహన్‌ దాస్‌, నవత వినయకుమార్‌, జిల్లా యువజన అధికారి శైలి బెల్లాల్‌, కేంద్ర సిబ్బంది లత, హరీష్‌ పాల్గొన్నారు.

చదవండి:

‘World Quantum Day’కు ట్రిపుల్‌ ఐటీ శాస్త్రవేత్తలు

Railway Recruitment : 1,100 రైల్వే ఉద్యోగాల భర్తీకి చర్యలు

Sakshi Media: ఆధ్యర్యంలో ఎంసెట్, నీట్‌ విద్యార్థులకు మాక్‌టెస్టులు..

ఇంటర్‌ ఫలితాలు వివరాలు.. రోజుకు ఇన్ని సమాధాన పత్రాలకు మూల్యాంకన

Published date : 15 Apr 2023 04:49PM

Photo Stories