Skip to main content

Aksharayaan Award: పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయంలో విద్యార్థినికి అక్షరయాన్‌ పురస్కారం

పాఠ‌శాల విద్యార్థిని డేగ‌ల వైష్ణ‌వి క‌థ‌ల పుస్త‌కాలతో త‌న ప్ర‌తిభ‌ను గుర్తించి అక్ష‌ర‌యాన్ సంస్థ త‌న‌ను పురస్క‌రించనున్నారు. ఇది పొట్టి శ్రీ‌రాములు విశ్వ‌విద్యాల‌యంలో జ‌ర‌గ‌నుంది.
Degala Vaishnavi receiving award at Potti Shri Ramulu Telugu University
Degala Vaishnavi receiving award at Potti Shri Ramulu Telugu University

సాక్షి ఎడ్యుకేష‌న్: ఏర్గట్ల మండలం తడపాకల్‌ ఉన్నత పాఠశాల విద్యార్థిని డేగల వైష్ణవికి అక్షరయాన్‌ పురస్కారం–2022 అందించారు. సాహిత్యపరంగా విశేష కృషి చేసిన వైష్ణవి అమ్మ సరళ వచన శతకం, చదువు సరళ వచన శతకం, చిన్నారి కథల పుస్తకాల్లో తన సాహిత్య ప్రతిభను కనబర్చడంతో అక్షరయాన్‌ సంస్థ వ్యవస్థాపకురాలు అయినంపూడి లక్ష్మి ఈ పురస్కారానికి ఎంపిక చేశారు.

IIITDM Convocation: ట్రిపుల్ఐటీడీఎం విద్యార్థుల‌కు 5వ స్నాత‌కోత్స‌వం

ఈనెల 23న పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో నిర్వహించే కార్యక్రమంలో వైష్ణవికి పురస్కారాన్ని అందించనున్నారని తెలుగు పండిత్‌ ప్రవీణ్‌ శర్మ వెల్లడించారు.

Published date : 15 Sep 2023 02:34PM

Photo Stories