Skip to main content

Students at Exam: పది, ఇంటర్‌ కోర్సులకు పరీక్షలు.. హాజరైన వారి సంఖ్య ఇంత..!

శుక్రవారం ఓపెన్‌ స్కూల్‌ ఆధ్వర్యంలో జరిగిన ఈ పరీక్షలకు ఎంతమంది విద్యార్థులు హాజరయ్యారన్న విషయాన్ని అక్కడి విద్యాశాఖ అధికారులు వెల్లడించారు..
DEO reveals Number of Students attended for the exam on Friday   Andhra Pradesh Sarvatrika Vidya Peetham

ఏలూరు: ఆంధ్రప్రదేశ్‌ సార్వత్రిక విద్యాపీఠం (ఓపెన్‌ స్కూల్‌) ఆధ్వర్యంలో టెన్త్‌, ఇంటర్మీడియెట్‌ కోర్సులకు జిల్లాలో శుక్రవారం పరీక్షలు జరిగాయి. పదో తరగతి గణితం పరీక్షకు 971 మందికి 833 మంది, ఇంటర్మీడియెట్‌ గణితం పరీక్షకు 444 మందికి 399 మంది హాజరయ్యారు.

Tenth Class Public Exams 2024: పదవ తరగతి పబ్లిక్‌ పరీక్షల్లో ఇన్విజిలేటర్లకు జంబ్లింగ్‌ విధానాన్ని అమలు

జిల్లాస్థాయి పరిశీలకులు, 4 ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ బృందాలు, డీఈసీ కమిటీ సభ్యులు పరీక్షా కేంద్రాలను తనిఖీ చేశారు. ఎటువంటి మాల్‌ప్రాక్టీస్‌ కేసులు నమోదు కాలేదని డీఈఓ ఎస్‌.అబ్రహం తెలిపారు.

Commerce Students: చదువుతోపాటు నైపుణ్యం కూడా అవసరం

Published date : 23 Mar 2024 01:40PM

Photo Stories