ఐఐటీల్లో ప్రవేశానికి అక్టోబరు 3న నిర్వహించనున్న జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాలు అక్టోబరు 15న వెల్లడించనున్నట్లు ఐఐటీ ఖరగ్పూర్ తెలిపింది.
జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాలు
మరుసటి రోజు నుంచే కౌన్సెలింగ్ ప్రక్రియ మొదలవుతుంది. కటాఫ్ను బట్టి ఏయే ర్యాంకులకు ఐఐటీ, జాతీయ ఇంజనీరింగ్ కాలేజీల్లో సీట్లు దక్కుతాయో ఓ అంచనాకు వచ్చే వీలుంది. అక్టోబరు 10న ప్రాథమిక కీని విడుదల చేసారు.