Skip to main content

IIT Guwahati: జేఈఈ అడ్వాన్స్‌డ్‌ ఫీజు గడువు పెంపు

IIT Guwahati
జేఈఈ అడ్వాన్స్‌డ్‌ ఫీజు గడువు పెంపు

సాక్షి, హైదరాబాద్‌: జేఈఈ అడ్వాన్స్‌డ్‌ ఫీజు గడువును పొడిగించారు. అడ్వాన్స్‌డ్‌కు అర్హత సాధించిన అభ్యర్థులకు మే 8వ తేదీ సాయంత్రం 5 గంటలవరకు ఫీజు చెల్లించే అవకాశం కల్పించారు. మే 29 నుంచి అడ్మిట్‌కార్డులు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని, జూన్‌4న పరీక్ష ఉంటుందని గౌహతి ఐఐటీ వెల్లడించింది.  

చదవండి:

JEE Advanced: అడ్వాన్స్‌డ్‌ ఆషామాషీ కాదు.. అర్హత మార్కుల తీరు ఇలా..

JEE Exams 2023 : జేఈఈ పరీక్షలపై ఎన్టీఏ స్పష్టీకరణ.. ఈ ఫేక్ న్యూస్‌ను నమ్మొద్దు..

Published date : 04 May 2023 03:30PM

Photo Stories