Skip to main content

Entrance Test: ప్రశాంతంగా ‘ప్రతిభ’ ప్రవేశపరీక్ష

ఆదిలాబాద్‌ రూరల్‌: సాంఘిక సంక్షేమ గురుకుల ప్రతిభ కళాశాలల రెండో విడత ప్రవేశ ప రీక్ష ఫిబ్ర‌వ‌రి 25న‌ ప్రశాంతంగా ముగిసింది.
Students taking the entrance exam at Adilabad Rural Gurukul Pratibha Colleges  talent entrance test   Successful completion of entrance exam for Social Welfare Gurukul Pratibha Colleges

సాంఘిక సంక్షేమ గురుకుల ప్రతిభ కళాశాల ఆది లాబాద్‌ జిల్లా సమన్వయ కర్త, ప్రిన్సిపాల్‌ శ్రీనివాస్‌ కేంద్రాన్ని పరిశీలించారు.

చదవండి: Join Free Online Courses: ఉచితంగా రెండు వేల కోర్సులు.. ఈ వయసు గలవారు అర్హులు..

ఆయనతో పాటు స్పెషల్‌ అబ్జర్వర్‌ బోథ్‌ కళాశాల ప్రి న్సిపాల్‌ సువర్ణలత సైతం పరీక్ష కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రెండో విడత ప్రవేశ పరీక్షకు 173 మంది బాలురు, 145 మంది బాలికలు హాజరైనట్లు తెలిపారు.

Published date : 26 Feb 2024 04:21PM

Photo Stories