ఒక్క దరఖాస్తు.. ఒకేఒక్క ప్రవేశ పరీక్షతో దేశంలోని 45 సెం ట్రల్ యూనివర్సిటీలలో చదివేందుకు అవకా శాలున్నాయని ఇఫ్లూ అధికారులు ఏప్రిల్ 7న పేర్కొన్నారు.
సీయూసెట్– 2022 దరఖాస్తుకు చివరి తేదీ ఇదే..
సీయూసెట్– 2022 ద్వారా కోరుకున్న కోర్సులో ప్రవేశం పొందవచ్చని తెలిపారు. వివిధ డిగ్రీ కోర్సు లతో పాటు పీజీ, బీఈడీ, ఇతర కోర్సుల్లో సీయూసెట్ ద్వారా ప్రవేశం పొందాలని సూచించారు. ఆసక్తి గల విద్యార్థులు మే 6 వరకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చన్నారు.