Skip to main content

JNTU: జేఎన్ టీయూ పరీక్షలు వాయిదా

హుజూరాబాద్‌ ఉపఎన్నిక నేపథ్యంలో జేఎన్ టీయూ హైదరాబాద్‌ వర్సిటీ పరిధిలో అక్టోబర్‌ 29న జరగాల్సిన బీటెక్, ఎంటెక్‌ రెండవ సెమిస్టర్, బీఫార్మసీ పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు రిజిస్ట్రార్‌ మంజూర్‌ హుస్సేన్ ఒక ప్రకటనలో తెలిపారు.
JNTU
జేఎన్ టీయూ పరీక్షలు వాయిదా

ఈ పరీక్షలను మళ్లీ ఎప్పుడు నిర్వహించేది తెలియజేస్తామన్నారు. నవంబర్ 1 నుంచి జరిగే పరీక్షలు షెడ్యూల్ ప్రకారమే కొనసాగుతాయన్నారు.

చదవండి: 

వర్క్‌ ఫ్రం విలేజ్‌

UPSC: సివిల్స్‌ ప్రిలిమ్స్‌ ‘కీ’ విడుదల, ఫలితాల వివరాలు

SVV: ఎస్‌వీవీ వర్సిటీకి బీవోఎం

Published date : 30 Oct 2021 04:50PM

Photo Stories