Agricultural Engineering: ప్రవేశ పరీక్షలో డిల్లేశ్వరికి ఫస్ట్ ర్యాంకు
Sakshi Education
అనకాపల్లిటౌన్: వ్యవసాయ ఇంజినీరింగ్ (బీటెక్) కోర్సు ప్రవేశ పరీక్షలో స్థానిక ప్రాంతీయ వ్యవసాయ పరి శోధనాస్థానానికి చెందిన విద్యార్థి ఆర్.డిల్లేశ్వరి రాష్ట్రంలో ప్రథమ స్థానం సాధించారు.
ప్రవేశ పరీక్షలో డిల్లేశ్వరికి ఫస్ట్ ర్యాంకు
స్థానిక ఆర్ఏఆర్ఎస్ కార్యాలయంలో జూలై 3న ఆమెను ఏడీఆర్ పి.వి.కె.జగన్నాథరావు అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్ఏఆర్ఎస్కు చెందిన విద్యార్థులు టి.హరిణ, ఉమామహేశ్వరరావు, బి.స్మైలీ, పి.అశ్రిత,జి.ఎన్.డి.ఫణిశ్రీ వరుసగా 3, 4, 5, 7, 8 ర్యాంకులు సాధించారని తెలిపారు. పరిశోధనాస్థానం ప్రిన్సిపాల్ఎస్.వి.ఎస్.గోపాలస్వామి పాల్గొన్నారు.