ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం ఎంపీసీ స్ట్రీం కోర్సులలో బీటెక్ (అగ్రికల్చర్ ఇంజనీరింగ్) బీటెక్ (ఫుడ్ టెక్నాలజీ) రైతు కోటాలో, బీఎస్సీ (ఆనర్స్) కమ్యూనిటీ సైన్స్ లో మిగిలిన సీట్ల కోసం నవంబర్ 30న స్పాట్ కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్టు విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ తెలిపారు.
వ్యవసాయ కోర్సులకు స్పాట్ కౌన్సెలింగ్
ఇందులో సీట్లకు టీఎస్ ఎంసెట్ ర్యాంకుల ఆధారంగా ప్రతిభ ప్రాతిపదికన సీట్లను భర్తీ చేస్తారని తెలిపారు. విశ్వవిద్యాలయం నోటిఫికేషన్ ప్రకారం ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు మాత్రమే కౌన్సెలింగ్కు అర్హులని తెలిపారు.