Antonio Guterres: భారత్లో గుటెరస్ పర్యటన
Sakshi Education
ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ రెండు రోజులపాటు భారత్లో పర్యటించారు. భారత్–ఐరాస భాగస్వామ్యంపై జరిగే కార్యక్రమంలో, పర్యావరణానికి జీవనశైలి(లైఫ్) మిషన్ ప్రారంభోత్సవంలో గుటెరస్ పాల్గొన్నారు. గుజరాత్లో సౌర విద్యుత్తుతో వెలుగులు పొందిన తొలి గ్రామాన్ని సందర్శించారు.
>> Download Current Affairs PDFs Here
Download Sakshi Education Mobile APP
Published date : 28 Oct 2022 05:11PM