Skip to main content

Indian Railways: 2025–26 నాటికి వందేభారత్‌ రైళ్ల ఎగుమతి!

దేశీయంగా రూపొందించిన అత్యాధునిక వందేభారత్‌ రైళ్లను 2025–26 నాటికి యూరప్, దక్షిణ అమెరికా, తూర్పు ఆసియా దేశాలకు ఎగుమతి చేయాలని భావిస్తున్నట్లు ఓ రైల్వే శాఖ సీనియర్‌ అధికారి నవంబర్‌ 25న తెలిపారు.

‘‘స్లీపర్‌ కోచ్‌లతో కూడిన వందేభారత్‌ రైళ్లు 2024 తొలి త్రైమాసికంలో అందుబాటులోకి వస్తాయి. వచ్చే మూడేళ్లలో 475 వందేభారత్‌ రైళ్లను తయారు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం’’ అని వివరించారు.

 దేశంలోనే మొదటి జాతీయ జీవ సమాచార భాండాగారం ప్రారంభం

Published date : 26 Nov 2022 12:50PM

Photo Stories