Skip to main content

CBI: సీబీఐకి ‘నో’ చెప్పిన 9 రాష్ట్రాలు

ముందస్తు అనుమతిలేకుండా తమ రాష్ట్రాల్లో కేసులను దర్యాప్తు చేయడానికి వీల్లేదంటూ సీబీఐని తొమ్మిది రాష్ట్రాలు నిరోధించాయని కేంద్రం డిసెంబ‌ర్ 14న‌ వెల్లడించింది.

తెలంగాణ, పశ్చిమబెంగాల్, కేరళ, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, మేఘాలయ, మిజోరం, పంజాబ్‌ రాష్ట్రాలు నిర్ణయం తీసుకున్నాయని మంత్రి జితేంద్రసింగ్‌ సభలో పేర్కొన్నారు. బీజేపీ నేతృత్వంలోని కేంద్రప్రభుత్వంతో బేదాభిప్రాయాలు, ఇతరత్రా ప్రత్యేక కారణాలను చూపుతూ కొన్ని రాష్ట్రాలు సీబీఐకి సాధారణ అనుమతికి నిరాకరించాయి.

Kerala Assembly: గవర్నర్‌కు వర్సిటీల చాన్స్‌లర్‌ హోదా రద్దు

Published date : 15 Dec 2022 04:39PM

Photo Stories