Skip to main content

Organic Exports: దేశంలో తగ్గిన సేంద్రియ ఉత్పత్తుల ఎగుమతులు

భార‌త‌దేశంలో సేంద్రియ ఉత్పత్తుల ఎగుమతులు 2020-21 నుంచి భారీగా తగ్గాయి.
Organic Exports Decline in India

దీనికి సంబంధించిన ఆధారాన్ని లోక్ సభలో కేంద్ర ప్రభుత్వం తెలిపింది. కేంద్ర ప్రభుత్వం జాతీయ సేంద్రియ ఉత్పత్తుల కార్యక్రమం (ఎన్‌పీఓపీ) కింద వీటి ఎగుమతులను ప్రోత్సహిస్తోంది. కానీ, 5 ఏళ్ల కింద గరిష్టంగా రూ.7,078 కోట్ల విలువైన 8.88 లక్షల మెట్రిక్ టన్నుల ఉత్పత్తులను మనదేశం ఎగుమతి చేసింది. ఆ తరవాత ఈ ఎగుమతులు క్రమంగా తగ్గుతూ వచ్చాయి. 

సంవత్సరం ఎగుమతుల పరిమాణం
(లక్షల టన్నుల్లో)
విలువ (రూ. కోట్లలో)
2019-20 6.39 4,685
2020-21 8.88 7,078
2021-22 4.60 5,249
2022-23 3.13 5,525
2023-24 2.61 4,008
2024-25 3.40 4,966
(28-02-25 వ‌ర‌కు)    

 
PM-AASHA Schem: రైతులకు గుడ్‌న్యూస్.. పీఎం-ఆశా పథకం పొడిగింపు
 

Published date : 15 Mar 2025 01:46PM

Photo Stories