Skip to main content

Gautama Buddha: మంగోలియాలో ప్రదర్శనకు బుద్ధుని అవశేషాలు

Gautama Buddha: బుద్ధుని అవశేషాలను ఏ దేశంలో ప్రదర్శనకు ఉంచారు?
Gautama Buddha's relics displayed in Mongolia
Gautama Buddha's relics displayed in Mongolia

బుద్ధ భగవానుడి నాలుగు పవిత్ర కపిలవస్తు అవశేషాలను 11 రోజులపాటు మంగోలియాలో ఓ మఠంలో ప్రదర్శన కోసం ఉంచారు. వీటిని భారత్‌ నుంచి కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్‌ రిజిజు నేతృత్వంలోని బృందం తీసుకువెళ్లింది. భారత్‌లోని హిమాలయ పర్వతాల నుంచి మంగోలియా వరకు అనేక శతాబ్దాల క్రితమే బౌద్ధ మతం విలసిల్లిందని రిజిజు ఈ సందర్భంగా చెప్పారు.
 

GK International Quiz: ఏకకాలంలో 78,220 జాతీయ జెండాలను రెపరెపలాడించి కొత్త గిన్నిస్ ప్రపంచ రికార్డు సృష్టించిన దేశం?

Published date : 21 Jun 2022 06:38PM

Photo Stories