Skip to main content

Govt ITI College: ప్రభుత్వ ఐటీఐలో మిగులు సీట్లు భర్తీ

Apply online for filling up surplus seats in Govt ITI College

సాలూరు: పట్టణంలోని ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో మిగులు సీట్ల భర్తీకి ఆన్‌లైన్‌లో దరఖా స్తులు ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్‌ రవికుమార్‌ సోమవారం ఓ ప్రకటనలో తెలిపా రు. ఐటీఐ.ఎన్‌ఐసీ.ఇన్‌లో ఈ నెల 27 వరకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈ నెల 28న ఒరిజినల్‌ ధ్రువీకరణ పత్రాలతో కళాశాలకు వచ్చి వెరిఫికేషన్‌ చేయించుకోవాల ని, 30న కౌన్సెలింగ్‌ జరుగుతుందని, అప్పుడు ఒరిజినల్‌ సర్టిఫికెట్స్‌ తీసుకురావాలని వివరించారు.
 

చదవండి: Apprentice Mela: 23న ఐటీఐలో అప్రెంటిషిప్‌ మేళా

Published date : 22 Aug 2023 03:44PM

Photo Stories