Skip to main content

NTRUHS: ఫైనల్‌ ఎంబీబీఎస్‌ పార్ట్‌–1 ఫలితాలు విడుదల

డాక్టర్‌ ఎన్టీఆర్‌ ఆరోగ్య విశ్వ విద్యాలయం 2022 మార్చి/ఏప్రిల్‌ నెలల్లో నిర్వహించిన ఫైనల్‌ ఎంబీబీఎస్‌ పార్ట్‌–1 ఫరీక్ష ఫలితాలను మే 6న విడుదల చేసింది.
NTRUHS
ఫైనల్‌ ఎంబీబీఎస్‌ పార్ట్‌–1 ఫలితాలు విడుదల

ఈ ఫలితాలపై రీటోటలింగ్‌ కోరు విద్యార్థులు ప్రతి సబ్జెక్టుకు రూ.2 వేలు చెల్లించి మే 16 లోపు దరఖాస్తు చేసుకోవాలని యూనివర్సిటీ ఎగ్జామినేషన్స్ కంట్రోలర్‌ డాక్టర్‌ సీహెచ్‌ శ్రీనివాసరావు తెలిపారు. ఫలితాలను యూనివర్సిటీ వెబ్‌సైట్‌లో చూడవచ్చు.

Sakshi Education Mobile App
Published date : 07 May 2022 12:18PM

Photo Stories