Scholarships: విదేశీ విద్యా స్కాలర్షిప్లకు దరఖాస్తుల ఆహ్వానం
Sakshi Education
దురాజ్పల్లి (సూర్యాపేట): జిల్లాలోని అల్ప సంఖ్యాకవర్గాల విద్యార్థులు విదేశాల్లో చదువుకునేందుకు ముఖమంత్రి ఓవర్సీస్ స్కాలర్షిప్ పథకం ద్వారా అందించే స్కాలర్షిప్నకు మార్చి 30 నాటికి ఆన్లైన్లో దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ అధికారి కె.జగదీశ్వర్రెడ్డి ఫిబ్రవరి 23న ప్రకటనలో తెలిపారు.
![District Minority Welfare Department Officer K. Jagadeeswar Reddy announces Prime Minister's Overseas Scholarship Scheme application deadline Invitation of Applications for Overseas Education Scholarships Study abroad opportunity for minority students](/sites/default/files/images/2024/07/22/cmoverseasscholarship-1721623838.jpg)
విద్యార్థుల తల్లిదండ్రుల వార్షిక ఆదాయం రూ.5 లక్షలలోపు ఉండాలని, వయస్సు 35 సంవత్సరాలు మించని అభ్యర్థులు telanganaepass.cgg.gov.in వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలని కోరారు.
పూర్తి వివరాలకు ఆన్లైన్ వెబ్సైట్ లేదా జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ ఆధికారి కార్యాలయం సూర్యాపేట ఫోన్ : 9247720650, 9492611057 నంబర్లను సంప్రదించాలని సూచించారు.
చదవండి:
Published date : 24 Feb 2024 12:06PM