Skip to main content

Education: బాలికలు ఉన్నత విద్యావంతులుగా ఎదగాలి

కైలాస్‌నగర్‌: ప్రపంచాన్ని ఎదుర్కొనే శక్తి చదువుతోనే సాధ్యమని, బాలికలు ఉన్నత విద్యావంతులుగా ఎదగాలని జిల్లా న్యాయసేవాధికారి సంస్థ కార్యదర్శి సౌజన్య సూచించారు.
Girls should grow up to be highly educated

జాతీయ బాలికా దినోత్సవాన్ని పురస్కరించుకుని జ‌న‌వ‌రి 24న‌ జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్‌ పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యా రు. పిల్లల భద్రత, పోక్సో చట్టాలపై అవగాహన కల్పించారు.

చదవండి: B Srinivasa Rao: ఆట పాటలు పాఠ్యాంశాల్లో భాగం

డీఎస్సీ జీవన్‌రెడ్డి ట్రాఫిక్‌ నియమాలు, రోడ్డు భద్రతపై విద్యార్థులకు అవగాహన క ల్పించారు. సైబర్‌ క్రైమ్‌ డీఎస్పీ హసిబుల్లా సైబర్‌ భద్రత ప్రాముఖ్యత, సురక్షితమైన ఇంటర్నెట్‌ విని యోగం కోసం ఆచరణాత్మక చిట్కాల గురించి వివరించారు. కార్యక్రమంలో పీపీ రమణారెడ్డి, ఏపీపీ మధుకర్‌, వన్‌టౌన్‌ సీఐ సునీల్‌కుమార్‌, న్యాయవాది అఫ్రోజ్‌ అహ్మద్‌ తదితరులు పాల్గొన్నారు.

Join our WhatsApp Channel: Click Here
 Join our Telegram Channel: Click Here
Follow our YouTube Channel: Click Here
Follow our Instagram Page: Click Here
Published date : 27 Jan 2025 08:54AM

Photo Stories