OU: ఫెయిలైన విద్యార్థులకు మళ్లీ ఎంసీఏ రాసే చాన్స్
Sakshi Education
ఉస్మానియా యూనివర్సిటీ: ఓయూ పరిధిలో ఎంసీఏ ఫెయిలైన విద్యార్థులు మళ్లీ పరీక్ష రాసేందుకు అధికారులు చివరి అవకాశం కల్పించారు.
ఫెయిలైన విద్యార్థులకు మళ్లీ ఎంసీఏ రాసే చాన్స్
వివిధ కాలేజీల్లో 2000–01 నుంచి 2014–15 మధ్య విద్యా సంవత్సరాల్లో చదివి ఫెయిలయిన విద్యార్థులు పరీక్ష రాయాలనుకుంటే, మే 23లోగా ఫీజులు చెల్లించాలని ఓయూ అధికారులు తెలిపారు. పూర్తి వివరాలకు ఉస్మానియా వెబ్సైట్ చూడవచ్చు.