Skip to main content

60 మంది విద్యార్థులకు కళ్ల కలక

హుజూర్‌నగర్‌ : హుజూర్‌నగర్‌లోని మహాత్మాజ్యోతిరావు పూలే గురుకులంలో కళ్ల కలక కలకలం రేపుతోంది.
Eye sight for 60 students
60 మంది విద్యార్థులకు కళ్ల కలక

ఈ పాఠశాలలో దాదాపు 300 మంది విద్యార్థులు ఉండగా రెండు రోజులుగా దాదాపు 60 మంది వరకు కళ్ల కలక బారిన పడ్డారు. ఈ విషయమై ప్రిన్సిపాల్‌ అనితను సంప్రదించగా కళ్ల కలక వచ్చిన విద్యార్థులకు నర్సు ద్వారా చికిత్స అందిస్తున్నామని చెప్పారు. కళ్ల కలక తగ్గని విద్యార్థులను వారి ఇళ్లకు పంపుతున్నామని పేర్కొన్నారు.

చదవండి:

KTR: హెచ్‌ఎంకు కేటీఆర్‌ అభినందన

చదువుతోనే పేదల స్థితిగతుల్లో మార్పు

Telangana: పాఠశాలల అభివృద్ధికి ‘శాలసిద్ధి’

Published date : 31 Jul 2023 03:35PM

Photo Stories