Skip to main content

ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ రుసుము గడువు పెంపు

డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్, డిప్లొమా ఇన్ ప్రీ–ఎడ్యుకేషన్ విద్యార్థుల పరీక్ష రుసుము గడువును పెంచినట్టు పరీక్షల విభాగం డైరెక్టర్‌ ఒక ప్రకటనలో తెలిపారు.
Elementary Education Fee Deadline Extension
ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ రుసుము గడువు పెంపు

ఎలాంటి జరిమానా లేకుండా ఫిబ్రవరి 7 వరకూ, రూ.50 జరిమానాతో 14వ తేదీ వరకూ ఫీజు చెల్లించుకోవచ్చని పేర్కొన్నారు. పూర్తి వివరాలకు కాలేజీ ప్రిన్సిపాల్స్‌ను సంప్రదించవచ్చని తెలిపారు. 

చదవండి: 

Tenth Exams: ఏప్రిల్‌లో టెన్త్‌ పరీక్షలు?

Education: ఉన్నత విద్యకూ ‘విద్యాంజలి’

2వ దశ స్కూళ్ల మ్యాపింగ్ ప్రారంభం

Published date : 22 Jan 2022 05:29PM

Photo Stories