Skip to main content

Akhil Kumar: హెచ్‌సీయూ విద్యార్థికి రాజనీతిశాస్త్రంలో డాక్టరేట్‌

Akhil Kumar    Central University of Hyderabad   Research on India-Israel Relations in the Post-Cold War World

సాక్షి, హైదరాబాద్‌: జగిత్యాల జిల్లా పరిధిలోని చందోలుకు చెందిన అఖిల్‌ కుమార్‌కు ‘‘ప్రచ్ఛ­న్న యుద్ధానంతర ప్రపంచంలో భారత్‌ ఇజ్రాయెల్‌ సంబంధాలు’’అనే అంశంపై చేసిన పరిశోధనకుగాను ఆయనకు హైదరాబాద్‌ కేంద్ర విశ్వవిద్యాలయం నుంచి డాక్టరేట్‌ లభించింది.

చదవండి: University Honorary Doctorate: దళిత ముద్దుబిడ్డకు ప్రతిష్టాత్మక ఫ్రాన్స్ యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్

అఖిల్‌ కుమార్‌ తన ఎం. ఫిల్‌లో భాగంగా ‘‘పాకిస్తాన్, సౌదీ సంబంధాలలో బాహ్యశక్తుల పాత్ర’’అంశంపై చేసిన పరిశోధనకు పంజాబ్‌ విశ్వవిద్యాలయం నుంచి 2017లో బంగారు పతకం అందుకున్నారు.

Published date : 22 Jan 2024 12:31PM

Photo Stories