సాక్షి, హైదరాబాద్: ఒకటి నుంచి పది తరగతుల సమ్మెటివ్ అసెస్మెంట్ పరీక్షల తేదీల్లో మార్పులు జరిగాయి. ఈ మేరకు డైరె క్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ గురువారం ఉత్త ర్వులు జారీ చేసింది.
Assessment Exam Dates
వాస్తవానికి డిసెంబర్ 1–8 తేదీల మధ్య ఈ పరీక్షలు జరగాల్సి ఉం ది. కానీ, ప్రత్యక్ష తరగతులు ఆలస్యంగా మొదలవ్వడంతో పరీక్షల తేదీలను పొడిగిం చాలని అధ్యాపకులు కోరారు. దీంతో డిసెం బర్ 14–20 తేదీల మధ్య పరీక్షలు నిర్వహించనున్నట్లు అధికారులు టైమ్ టేబుల్ను విడుదల చేశారు.