Skip to main content

High Court: ‘ఎంబీబీఎస్‌ విద్యార్థినిని పరీక్షలకు అనుమతించండి’

సాక్షి, హైదరాబాద్‌: ఎంబీబీఎస్‌ చివరి సంవత్సరం విద్యార్థినిని పరీక్షలు రాసేందుకు అనుమతించాలని కాళోజీ నారాయణరావు యూనివర్సిటీని హైకోర్టు ఆదేశించింది.
High Court
‘ఎంబీబీఎస్‌ విద్యార్థినిని పరీక్షలకు అనుమతించండి’

హాజరు శాతం లేదంటూ నార్కట్‌పల్లిలోని కామినేనిలో చదువుతున్న విద్యార్థిని జొన్నలగడ్డ అరుణను కాలేజీ, వర్సిటీ పరీక్షలు రాసేందుకు అనుమతించలేదు. దీన్ని తొలుత విద్యారి్థని హైకోర్టు సింగిల్‌ జడ్జి వద్ద సవాల్‌ చేయగా, పిటిషన్‌ను కొట్టివేశారు. దీనిపై సీజే ధర్మాసనాన్ని ఆశ్రయించగా, వాదనలు విని నేటి నుంచి జరిగే ఎంబీబీఎస్‌ చివరి సంవత్సరం పరీక్షలు రాసేందుకు అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీచేశారు. 

చదవండి:

నాన్‌ క్లినికల్‌ పీజీ... నాట్‌ ఇంట్రెస్టెడ్‌!

ప్రైవేట్ ప్రాక్టీస్ కన్నా... ప్రభుత్వ ఉద్యోగమే ముద్దు..

విదేశీ వైద్య విద్యార్థులకు వెసులుబాటు

Published date : 21 Feb 2023 01:21PM

Photo Stories