Skip to main content

IPS: ఐపీఎస్‌ అధికారులకు పోస్టింగ్‌లు

తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తున్న ఏడుగురు ఐపీఎస్‌ అధికారులకు ప్రభుత్వం పోస్టింగ్‌లు ఇచ్చింది.
IPS
ఐపీఎస్‌ అధికారులకు పోస్టింగ్‌లు

2018 బ్యాచ్‌కు చెందిన ఈ అధికారులకు జిల్లా అదనపు ఎస్పీ అడ్మిన్ లుగా పోస్టింగ్‌లు ఇస్తూ నవంబర్ 17న రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. సీహెచ్‌ రూపే‹Ùను జగిత్యాల అడిషనల్‌ ఎస్పీ అడ్మిన్ గా, మంచిర్యాల ఏసీపీ గా పనిచేస్తున్న అఖిల్‌ మహాజన్ ను రామగుండం అదనపు డీసీపీ అడ్మిన్ గా, నికిత పంత్‌ను సంగారెడ్డి, బాలస్వామిని మెదక్, యోగేష్‌ను మహబూబాబాద్, రితి రాజ్‌ను సూర్యాపేట అడిషనల్‌ ఎస్పీ అడ్మిన్ గా ప్రభుత్వం నియమించింది. 

చదవండి: 

AP Police: మరోసారి మెరిసిన ఏపీ పోలీస్‌

అమ్మగా బిడ్డ ఆలన చూస్తూనే.. నిబద్ధతతో విధులు నిర్వర్తిస్తున్నారు

Women Police: మహిళా పోలీసులకు వరం

Published date : 18 Nov 2021 03:44PM

Photo Stories