Skip to main content

APPSC: దివ్యాంగుల కోటా పాలిటెక్నిక్‌ లెక్చరర్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌

APPSC
దివ్యాంగుల కోటా పాలిటెక్నిక్‌ లెక్చరర్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌

సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కాలేజీల్లోని దివ్యాంగుల కోటాలో భర్తీ చేయాల్సిన 21 లెక్చరర్‌ పోస్టుల నియామకానికి ఏపీపీఎస్సీ ఏప్రిల్‌ 21న నోటిఫికేషన్‌ జారీచేసింది. అర్హులైన అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు కమిషన్‌ కార్యదర్శి జె.ప్రదీప్‌కుమార్‌ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆన్‌లైన్‌ దరఖాస్తులను ఏప్రిల్‌ 27వ తేదీ నుంచి మే 17వ తేదీ వరకు సమర్పించవచ్చని వివరించారు.  

చదవండి: ఏపీపీఎస్సీ - స్టడీ మెటీరియల్ | బిట్ బ్యాంక్ | గైడెన్స్ | ప్రీవియస్ పేపర్స్ | సక్సెస్ స్టోరీస్ | సిలబస్ | ఆన్‌లైన్ టెస్ట్స్ | ఆన్‌లైన్ క్లాస్ | ఎఫ్‌ఏక్యూస్‌ | టీఎస్‌పీఎస్సీ

Published date : 22 Apr 2023 04:02PM

Photo Stories