Department Of School Education: టెన్త్‌ మార్కుల వెరిఫికేషన్‌కు ఈ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలి

టెన్త్‌ మార్కుల వెరిఫికేషన్‌కు ఈ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలి

సాక్షి, హైదరాబాద్‌: ఏప్రిల్‌ నెలలో జరిగిన పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల మార్కుల రీ వెరిఫికేషన్, రీ కౌంటింగ్‌ కోసం మే 25లోగా దరఖాస్తు చేసుకోవాలని పాఠశాల విద్య పరీక్షల విభాగం డైరెక్టర్‌ కృష్ణారావు కోరారు. రీ వెరిఫికేషన్‌ కావాలనుకునే అభ్యర్థులు రూ.వెయ్యి, రీ కౌంటింగ్‌ కోరుకునే వారు రూ.500 చెల్లించాలని సూచించారు. ఇందుకు సంబంధించిన దరఖాస్తులు  www.bse.telangana.gov.in వెబ్‌సైట్‌లో ఉన్నాయని తెలిపారు. 

చదవండి:

Best Certificate Courses: పదో తరగతి, ఇంటర్‌ అర్హతగా జాబ్‌ ఓరియెంటెడ్‌ కోర్సుల వివరాలు ఇవే..

Best Polytechnic Courses After 10th: పాలిటెక్నిక్‌ డిప్లొమా.. భవితకు ధీమా

Best Courses After 10th: పదో తరగతి తర్వాత అందుబాటులో ఉన్న కోర్సులు, భవిష్యత్‌ అవకాశాలు ఇవే..

#Tags