Navodaya Admission 2024: నవోదయలో ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానం
కామారెడ్డి : నిజాంసాగర్లోని జవహర్ నవోదయ విద్యాలయంలో 2025–26 విద్యా సంవత్సరంలో ఆరో తరగతిలో ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డీఈవో రాజు తెలిపారు. ఆసక్తిగలవారు సెప్టెంబర్ 16వ తేదీలోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
#Tags