TSPSC AEE Results 2024 Declared: ఏఈఈ ఉద్యోగానికి ఎంపికైన నిర్మల్‌ వాసి.. చేతిలో రెండు ప్రభుత్వ ఉద్యోగాలు

లక్ష్మణచాంద: జిల్లా కేంద్రంలోని ఈద్‌గాంకు చెందిన మీర అరుణ్‌ తండ్రి చంద్రసేన్‌ మరణించగా తల్లి రాజమణి ప్రోత్సాహంతో కష్టపడి చదివాడు. పట్టుదలతో చదివి అరుణ్‌ రెండు ఉ ద్యోగాలకు ఎంపికయ్యాడు. అరుణ్‌ పదో తరగతి వరకు కొండాపూర్‌లోని సెయింట్‌ థోమస్‌ ఉన్నత పాఠశాలలో, ఇంటర్‌ శ్రీచైతన్యలో పూర్తి చేశాడు.

Dagam Rajkumar: ఏఈఈ కొలువు సాధించిన సివిల్‌ కానిస్టేబుల్‌

హైదరాబాద్‌లోని మహాత్మాగాంధీ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీలో బీటెక్‌, గోకరాజు గంగరాజు ఇంజినీరింగ్‌ కళాశాలలో ఎంటెక్‌ చదివాడు. ఉద్యోగం కోసం సన్నద్ధమవుతంతరతూ ఇటీవల సెంట్రల్‌ రైల్వేలో జూనియర్‌ ఇంజినీర్‌గా ఎంపికై సికింద్రాబాద్‌లో ఉద్యోగం చే స్తున్నాడు.

Exams In August Month 2024: ఆగస్టు నెలలో జరిగే పరీక్షల షెడ్యూల్‌ విడుదల

రెండురోజుల క్రితం వెలువడిన ఫలితాల్లో మిషన్‌ భగీరథలో ఏఈఈగా ఎంపికయ్యాడు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు, కాలనీవాసులు అరుణ్‌ను అభినందించారు.
 

#Tags