AP ECET 2023: పరీక్ష తేదీ ఇదే..

బాలాజీచెరువు (కాకినాడ సిటీ): జేఎన్‌టీయూ కాకినాడ ఆధ్వర్యంలో Andhra Pradesh Engineering Common Entrance Test (AP ECET) మే 5న నిర్వహించనున్నట్లు ఆంధ్రప్రదేశ్‌ ఈ సెట్‌ కన్వీనర్‌ డాక్టర్‌ ఏ కృష్ణమోహన్‌ ఫిబ్రవరి 16న తెలిపారు.
ఏపీ ఈసెట్ పరీక్ష తేదీ ఇదే..

మార్చి 8న నోటిఫికేషన్‌ విడుదల చేస్తామని, పరీక్ష రాసేందుకు పాలిటెక్నిక్‌తో పాటు బీఎస్సీ మ్యాథ్స్‌ అభ్యర్థులు అర్హులని చెప్పారు. మే 9న ప్రాథమిక కీ విడుదల చేసి 20న ఫలితాలు విడుదల చేస్తామన్నారు.

చదవండి:

అధ్యాపకులు మధ్యలో కాలేజీ మారడం కుదరదు

పుస్తకాలు చూసి పరీక్షలు రాసేందుకు అనుమతి

#Tags