Bhartrihari Mahatab : లోక్‌సభ ప్రొటెం స్పీకర్‌గా మహతాబ్‌

ఏడుసార్లు ఎంపీ అయిన భర్తృహరి మహతాబ్‌ లోక్‌సభ ప్రొటెం స్పీకర్‌గా నియమితులయ్యారని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్‌ రిజి­జు జూన్‌ 20న తెలిపారు. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 95 (1) ప్రకారం– కొత్త స్పీకర్‌ ఎన్నికయ్యే దాకా ప్రిసైడింగ్‌ ఆఫీసర్‌ (ప్రొ­టెం స్పీకర్‌)గా మహతాబ్‌ను నియమించారు. మహతాబ్‌ ఇటీవలి ఎన్నికల్లో కటక్‌ నుంచి బీజేపీ టికెట్‌పై గెలుపొందారు.

Advocate General of AP: ఏపీ అడ్వొకేట్‌ జనరల్‌గా దమ్మాలపాటి శ్రీనివాస్‌

#Tags