Job Notification : డీసీసీబీల్లో 251 ఖాళీలు.. దరఖాస్తులకు చివరి తేదీ ఇదే..

సాక్షి ఎడ్యుకేషన్: రాష్ట్రంలోని నిరుద్యోగులకు గుడ్ న్యూస్. ఏపీలోని గుంటూరు, కృష్ణా, శ్రీకాకుళం, కర్నూలు జిల్లాల్లోని డీసీసీబీల్లో పలు పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో వాటిని భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేశారు డీసీసీబీ బృందం. ఇందులో మొత్తం 251 ఖాళీలు ఉన్నాయి.
IIST Recruitment 2025: ఐఐఎస్టీ, తిరువనంతపురంలో ఇంజనీర్ పోస్టులు.. నెలకు రూ.40,000 జీతం..
అందులో 50 అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు, 201 స్టాఫ్ అసిస్టెంట్ పోస్టులు ఉండగా ఈనెల 22లోగా నిరుద్యోగులు ఈ అవకాశాన్ని వినియోగించుకొని దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు అధికారులు. అప్లికేషన్ ఫీజు జనరల్, బీసీ అభ్యర్థులకు రూ.700 మిగతా వారికి రూ.500 ఫిబ్రవరిలో ఆన్లైన్ టెస్ట్ నిర్వహించనున్నారు. వీటిలో కొన్ని ఇన్ సర్వీస్ పోస్టులు ఉన్నాయి.
అవుట్ సోర్సింగ్ అండ్ కాంట్రాక్ట్..
ఈ క్రమంలోనే ఏపీ అవుట్ సోర్సింగ్ అండ్ కాంట్రాక్ట్ విభాగంలో 142 పోస్టులు భర్తీకి సిద్ధంగా ఉండగా, అందుకు సంబంధించిన నోటిఫికేషన్ను కూడా విడుదల చేశారు. కృష్ణా జిల్లాలోని హెల్త్ మెడికల్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ పరిధిలో గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తారు. జూనియర్ అసిస్టెంట్, ఆఫీస్ సహాయకుడు, అటెండర్, టెక్నీషియన్ వంటి పోస్టుల కోసం 10వ తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. మెరిట్ ఆధారంగా అండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనంతరం అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
☛Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)
Tags
- Jobs 2025
- job recruitments
- latest recruitments for unemployed youth
- DCCB Job notification 2025
- jobs at dccb
- 251 jobs at dccb
- online applications for job vacancies
- ap out sourcing jobs 2025
- out sourcing and contract jobs in ap
- ap job recruitments 2025
- junior assistant posts in ap
- Assistant Manager Posts
- Staff Assistant Posts
- Education News
- Sakshi Education News
- JobOpenings
- JobNotification