మెరుగైన ఫలితాలు సాధించిన గురుకులాలు

ఇంటర్మీడియట్‌ పరీక్షల్లో రాష్ట్ర సగటు ఉత్తీర్ణత శాతం కంటే బీఆర్‌ అంబేడ్కర్‌ గురుకులాల విద్యార్థులు మెరుగైన ఫలి తాలు సాధించారని Andhra Pradesh State Social Welfare Department మంత్రి మేరుగ నాగార్జున చెప్పారు.
మెరుగైన ఫలితాలు సాధించిన గురుకులాలు

జూనియర్‌ ఇంటర్మీడియట్‌లో రాష్ట్ర సగటు ఉత్తీర్ణత 54 శాతం కాగా గురుకులాల్లో 57 శాతం, సీనియర్‌ ఇంటర్మీడియట్‌లో రాష్ట్ర సగటు 61 శాతం కాగా గురుకులాల్లో 70.67 శాతం సాధించినట్టు ఆయన జూన్‌ 22న ఓ ప్రకటనలో తెలిపారు. 

చదవండి: 

#Tags